Gorantla Ravi Ram Kiran

Gorantla Ravi Ram Kiran TDP Health Wing General Secretary, NeuroPhysician , Gorantla Santha rao Medical Center
Whatsapp Channel -
https://whatsapp.com/channel/0029VawFl0JAu3aXZsg4u01u

04/04/2026

Word of GRRK

ఓపిక పట్టిన వాడు ఓడి పోడు... ఓపిక పట్టి చూడు జీవితం నీకు చాలా నేర్పుతుంది

మిత్రులకు శుభోదయం

ఈ రోజు పలు శుభ కార్యాలయాల్లో పాల్గొన్న డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల
03/04/2026

ఈ రోజు పలు శుభ కార్యాలయాల్లో పాల్గొన్న డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల

03/04/2026

Word of GRRK

నువ్వు నిలబడడం కోసం ప్రయత్నించు, వేరే వాళ్ళకి నిరూపించుకోవడం కోసం కాదు

మిత్రులకు శుభోదయం

*అమరావతి రాజధానికి చట్ట బద్ధతపై* *హర్షం వ్యక్తం చేసిన డా.గోరంట్ల* *రవిరామ్ కిరణ్**నేడు ఆంధ్రుల రాజధాని అమరావతిని రాజధాని...
02/04/2026

*అమరావతి రాజధానికి చట్ట బద్ధతపై*
*హర్షం వ్యక్తం చేసిన డా.గోరంట్ల* *రవిరామ్ కిరణ్*

*నేడు ఆంధ్రుల రాజధాని అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో*
*బిల్లు పాస్ చేసి చట్ట భద్రత కలిపించిన శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసరం రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు పాల్గొనడం జరిగింది.*
ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు టపాసులు కాల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోకసభలో ఆమోదం లభించడం పై హర్షం వ్యక్తం చేశారు.బిల్లుకు మద్దతుగా నిలిచినా ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన దగ్గర నుండి అమరావతి రాజధాని గా ప్రకటించినప్పటికీ గత ప్రభుత్వ తీరుతో వైసీపీ వారి ద్వంద్వ వైఖరితో రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి రాజధాని కోసం స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులను ప్రజలను హింసించి వారిపై రాక్షసత్వం గా ప్రవర్తించిన తీరుకి మూడు రాజధానులు ముందుకు కొత్త ప్రస్తావన తీసుకువాచ్చిన తరుణంలో ప్రజలందరూ భయందోళనకు, మరియు గంధరగోళనికి గురి అయ్యారని కనీసం రాజధాని కోసం ఏ పని చెప్పటకుండా ఐదు సంవత్సరాలు ప్రజలను నమ్మబలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని రవిరామ్ కిరణ్ అన్నారు. నేడు మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధాముగా ప్రాణాలికలు సిద్ధం చేసుకుంటూ అటు పరిశ్రమలను, విద్య వైద్య, రంగాలను,సాఫ్ట్ వెర్ రంగాలకు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టె విధంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలు ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే నేడు అమరావతి రాజధాని కీ చట్ట బద్దత తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజల కలల సాకరం నిరవేర్చిన శుభ తరుణంలో నేడు కూటమి నాయకులతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో టీడీపీ మహిళా నాయారాలు మజ్జి పద్మావతి, జనసేన నాయకులు చొప్ప చిన్నారావు,టీడీపీ నాయకులు
బీమారాశెట్టి రమేష్, కామిని భాస్కరరావు, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను,బొప్పన నాగేశ్వరావు,పిన్నమరెడ్డి ఈశ్వరుడు,నల్లమిల్లి వెంకన్న బాబు,
పండూరి అప్పారావు,మట్ట శ్రీను,వల్లూరి శ్రీరామ్ చౌదరి, నిచ్చనకొల్లా సత్తిబాబు, గోక శ్రీను,షేక్ సుభాన్,పత్తి మంగ,పిల్లా తనూజా, మద్ద మణి,గాలి వెంకటేశ్వరావు,కోటిపల్లి అమ్ములు, రాయుడు సునీల్,నీడీగట్ల కామేష్, పితాని రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది.

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట డి బ్లాక్ నందు కొలువుదిరిన *శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్...
02/04/2026

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట డి బ్లాక్ నందు కొలువుదిరిన *శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో *టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్* పాల్గొని అమ్మ వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.అనంతరం అన్న ప్రసాద వితరణ లో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది.
*ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు దుద్దుపూడి రామకృష్ణ గారు పెండ్యాల రామకృష్ణ గారు, గారపాటి నాగేశ్వరరావు గారు, సోమేశ్వరరావు, దుర్గాప్రసాద్ (చిక్కు), వీర సింగ్, తిరుపతి రాము,సెమాండ్రు నాని,కొత్తకోట శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.*

02/04/2026

Word of GRRK

మన ద్రుష్టి ఎప్పుడు సమస్యపై కాదు సమాధానం పై ఉండాలి

మిత్రులకు శుభోదయం

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం ధవలేశ్వరం గ్రామం టీడీపీ  కార్యకర్త మైలపిల్లి లక్ష్మణ్ గారి తండ్రి మైలపిల్లి ...
01/04/2026

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం ధవలేశ్వరం గ్రామం టీడీపీ కార్యకర్త
మైలపిల్లి లక్ష్మణ్ గారి తండ్రి మైలపిల్లి పోలిస్ ఇటీవల శివైక్యం చెందారు విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు నీడు వారి స్వగృహం నందు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రఘడా సానుభూతి తెలియజేసారు.
ఈ కార్యక్రమం ధవలేశ్వరం టీడీపీ నాయకులు పుక్కళ్ల రాజు , ఇళ్ల రాంబాబు, బత్తిన ఏడుకొండలు, అడపా శ్రీను, దాసరి చిన్న రమణ, ఆళ్ళ విఠల్, దాసరి సాగర్, వారధి శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం ధవలేశ్వరం గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త బర్రి పైడా రావు గారు ఇటీవల 16 వ తా...
01/04/2026

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం ధవలేశ్వరం గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త బర్రి పైడా రావు గారు ఇటీవల 16 వ తారీఖున ప్రమాదవ సాత్తు విద్యుత్ ఆగతంతో శివైక్యం చెందారు విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు నీడు వారి స్వగృహం నందు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమం ధవలేశ్వరం టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ధవలేశ్వరం టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండల జనసేన నాయకులు ముద్రగడ జిమ్మి గారి నూతన గృహప్రవేశ వేడుకలో టీడీపీ యువ నాయకులు ఆ...
01/04/2026

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండల జనసేన నాయకులు ముద్రగడ జిమ్మి గారి నూతన గృహప్రవేశ వేడుకలో టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు పాల్గొని వారికీ శుభకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ వేడుకలో టీడీపీ కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురామ్ ( నాని )గారు, మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

*పూజ్య బాపు ఉపాధి హామీ పథకం కార్మికులు దగ్గరికి వెళ్లి* *పేదల సేవలో -ఎన్టీఆర్ పెన్షన్ అందజేసిన* *డా. గోరంట్ల రవి రామ్ కి...
01/04/2026

*పూజ్య బాపు ఉపాధి హామీ పథకం కార్మికులు దగ్గరికి వెళ్లి*
*పేదల సేవలో -ఎన్టీఆర్ పెన్షన్ అందజేసిన*
*డా. గోరంట్ల రవి రామ్ కిరణ్...*

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాజవోలు గ్రామంలో పూజ్య బాపు ఉపాధి హామీ పథకం కార్మికులు దగ్గరికి వెళ్లి పేదల సేవలో -ఎన్టీఆర్ పెన్షన్ స్థానిక నాయకులతో కలసి డా. గోరంట్ల రవి రామ్ కిరణ్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్బంగా డా.గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే, కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక పెన్షన్లు అందిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్య మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచి చంద్రబాబు నాయుడు గారు హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు 4వేల రూపాయలు అందించే విధంగా ప్రతి నెల ఏర్పాట్లు చేస్తున్నారని. తెలిపారు నేడు *హుకుంపేట* గ్రామంలో కొత్తగా నమోదైనా లబ్ధిదారులకు రవిరామ్ కిరణ్ నాయకులతో కలిసి పింఛను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాజవోలు టీడీపీ నాయకులు నిమ్మలపూడి రామకృష్ణ, వల్లూరి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వేరరావు,చాపల వెంకట్రావు,హుకుంపేట టీడీపీ నాయకులు దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, అల్లూరి నరసింహామూర్తి,కూటమి సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Address

Rajahmundry

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918832312233

Website

Alerts

Be the first to know and let us send you an email when Gorantla Ravi Ram Kiran posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gorantla Ravi Ram Kiran:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram