Mbbs South India

Mbbs South India Jhansi Lakshmibai Intellectual and Academic Society

23/07/2020
18/07/2020
25/05/2020

Wishing You All
Let’s celebrate this Eid responsibly !!
Try to help those around you, who are needy and ofcourse, maintain physical distancing by celebrating at home with your family.!

21/05/2020
21/05/2020
20/05/2020

Apsrtc will start operations from 21.05.2020 in phases

There will not be city or interstate buses ( no buses to Neighbouring states TN, Ka, Ts, OD, CG)

Buses will be operated between 7 am to 7 pm only

As per MHA guidelines APSRTC aims to encourage cashless transaction

All buses both intrastate and telugu velugu buses will be kept in OPRS Website (www.apsrtconline.in) to encourage cashless transactions

Buses will run from point to point without any interim stoppages and minimum tickets by ground booking

Pax must follow social distancing and must use masks without which they would not be allowed to enter bus stands

Shops in all Bus stands will be open and would sell masks and sanitizers

Buses would appear in oprs website by 20.05.2020 night

Updates will continue

19/05/2020

*బ్రేకింగ్*

*కలెక్టర్ల తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్*

*ఆగస్టు 3 న స్కూల్స్ ప్రారంభం*

*జులై నెలాఖరుకళ్ల అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశం*

*విద్యార్థుల కు 9 రకాల సదుపాయాలు*

*456 కోట్లు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేశాం*

*స్కూళ్ల ల్లో పనులు పూర్తి కావాలంటే కలెక్టర్లు ప్రతిరోజు రివ్యూ చేయాలి*

18/05/2020

రేపటి నుంచి షరతులతో కూడిన సడలింపులు..*
* *కుడివైపు దుకాణాలు ఒకరోజు.. ఎడమవైపు దుకాణాలు మరో రోజు..*
* *ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతి*
* *విద్యా సంస్థలు, సెలూన్ షాపులు,షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ల నిషేధం*
* *ఇతర దుకాణాల్లోనూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి*
* *నగరంలో కంటోన్మెంట్ జోన్ మినహా మిగిలిన చోట్ల యధావిధిగా కార్యకలాపాలు*
* *కంటైన్మెంట్ జోన్ గా 37 వ వార్డు, యధావిధిగా నిబంధన వర్తింపు*
*** Textiles ఉదయం 7 గంటల నుంచి 1:00 వరకు అనుమతి
* *విలేకర్ల సమావేశంలో నగర కమిషనర్ చల్లా ఓబులేసు‌, సీఐ యుగంధర్, భాస్కర్ రెడ్డి, తాహాసిల్దార్ సుబ్రహ్మణ్యం వెల్లడి*
చిత్తూరు : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4వ విడత లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా కొన్ని షరతులతో కూడిన సడలింపులు ప్రకటించినట్లు నగర కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. చిత్తూరు నగర పరిధిలో మంగళవారం నుంచి అమలు చేయనున్న లాక్ డౌన్ నిబంధనలు, షరతుల పై నగర సీఐలు యుగంధర్, భాస్కర్ రెడ్డి, తాసిల్దార్ సుబ్రమణ్యంతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల మేరకు చిత్తూరు నగరంలో మంగళవారం నుంచి కొన్ని సడలింపు ఇస్తున్నట్లు వివరించారు. నగరంలోని 37 వ వార్డు కంటైన్మెంట్ జోన్ గా కొనసాగిస్తున్నామని.. ఈ వార్డులో ఇదివరకటి నిబంధనలు కొనసాగుతాయన్నారు. మిగిలిన వార్డుల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సాధారణ కార్యకలాపాలు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. అయితే విద్యాసంస్థలు, సెలూన్లు, జిమ్, షాపింగ్ మాల్స్, సినిమా హాలు, క్రీడలు, రాజకీయ, సామాజిక మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతుందన్నారు. పార్సెల్ డెలివరీ చేసే హోటల్ లో మాత్రం తెలుసుకోవచ్చన్నారు. హోటళ్లు, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా మాస్కులు, చేతికి గ్లౌజులు వాడాలని, దుకాణాల్లో సామాజిక దూరం పాటించాలని, వినియోగదారులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత శుభ్రత కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివాహానికి సంబంధించి 50 మందికి అనుమతిస్తామని, ఇక్కడ సామాజిక దూరం పాటించాలన్నారు. సిఐ యుగంధర్, భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ నగరంలోని ఇరకైన వీధులు.. రద్దీ దుకాణాల నేపథ్యంలో.. రోజు మార్చి రోజు దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తామని.. మొదటిరోజు కుడివైపున ఉన్న దుకాణాలు తెరవాలని, ఎడమవైపుగా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. మరుసటి రోజు ఎడమవైపు ఉన్న దుకాణాలు తెరవాలని, కుడివైపుగా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు నిర్వహించే వారిపై ఐపీసీ సెక్షన్ 188, విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాహాసిల్దార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వలస కూలీల కు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన, అయితే అధికారుల వద్ద అనుమతి తీసుకున్న తర్వాత వలస కూలీలు చిత్తూరు కి రావాలని కోరారు.
---------------✍
పీఆర్వో - చిత్తూరు నగరపాలక సంస్థ😷

14/05/2020

and Addressing People not to be Panic ....
M S Babu Garu 🙏🏻

పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం లోని ఎగువ మత్యం గ్రామంలో ఓ వ్యక్తి కి కరోన పాజిటివ్ రావడంతో పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు ఆందోళనకు గురయ్యారు.

ప్రశాంతమైన గ్రామాలలో కరోన రావడం బాధాకరమని ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు పేర్కొన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. స్వీయ నిర్బందాన్ని పాటించాలన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా కుటుంబం, ఊరు ప్రశాంతంగా ఉంటుoదన్నారు . మత్యం గ్రామస్తులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.

13/05/2020

* చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన చిత్తూర్ కరోనా పేషంట్. అతన్ని తన స్వస్థలం తమిళనాడు లోని అంబూరు కి పంపివేత.

* దీనితో చిత్తూరు నగరంలో జీరో యాక్టివ్ కేసులు. అప్రమత్తంగానే ఉండాలని అధికారుల విజ్ఞప్తి.

Address

Tirupati
517001

Telephone

+918686787954

Website

Alerts

Be the first to know and let us send you an email when Mbbs South India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram